నల్గొండ: జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో ఇన్నోవా కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్కే అజమొద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురికి గాయపడ్డారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm