సంగారెడ్డి : బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో ప్రారంభమైంది. అధికారంలోకి వస్తే మూసివేసిన పరిశ్రమలను తాము తెరిపిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని బిఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి : బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో ప్రారంభమైంది. అధికారంలోకి వస్తే మూసివేసిన పరిశ్రమలను తాము తెరిపిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని బిఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ పేర్కొన్నారు.