హైదరాబాద్ : మెట్రో రైలు కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మెట్రో రైళ్ల ప్రీక్వెన్సీతో పాటు రైళ్ల వేగం పెంచాలని, మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సెట్విన్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నడిచే 100 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm