లక్నో: ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లా సితార్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్మెన్లు మృతిచెందారు. అదేవిధంగా ట్రక్ డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm