హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోల్ కతా పర్యటనకు బయలు దేరారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళతారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోల్ కతాలో సమావేశమై ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm