న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మరోమారు అవిశ్వాసతీర్మానం పెట్టనుంది. సోమవారం లోక్సభ వాయిదా పడిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. లోక్సభ సెక్రెటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. ఇంతకు ముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని కారణంగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం అనివార్యమైందని ఆ పార్టీ ఎంపీలు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm