న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. బీజేపీ 3 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, బీజేపీ నేత అనిల్ బలూని ఉత్తరాఖండ్ నుంచి, సరోజ్ పాండే ఛత్తీస్గఢ్ నుంచి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి లేఖ్రామ్ సాహుపై విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm