విజయవాడ : ఈఈఎస్ఎల్ భాగస్వామ్యంతో పైలట్ ప్రాజెక్టుగా 300 ఎలక్ర్టిక్ వాహనాలను వినియోగించనున్నారు. 10 వేల ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి ఈఈఎస్ఎల్ తో ఇటీవలే ఒప్పందం కుదిరింది. వీలైనంత త్వరగా వాహనాలను సమకూర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm