హైదరాబాద్ : కేసీఆర్ ఉటుంబం రాజకీయాలకు చరమగీతం పాడే టైమొచ్చిందని సీనియర్ రాజకీయ నాయకులు నాగం జనార్ధన్రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియాకు ఇ చ్చిన ఇంటర్వ్యూలో నాగం జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. నేను చివరిగా పోటీ చేసే ఎన్నికలు.. 2019 ఎన్నికలే అన్నారు. తానెప్పుడు రాజకీయాలను ఎక్కువగా ఊహించుకోలేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించలేదని స్పష్టం చేశారు నాగం జనార్ధన్రెడ్డి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 08:10PM