భువనగిరి : బీజేపీని ఎదుర్కొనే సైద్ధాంతిక శక్తి సీపీఎంకే వుందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధీమా వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ జాతీయ మహాసభ సందర్భంగా భువనగిరిలో ప్రారంభించిన బస్ జాతాలో పాల్గొన్నా సందర్భంగా తమ్మినేని మాట్లాడుతు.. దేశంలో లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు. దానికోసం ఎంతటి పోరాటానికైనా సీపీఎం సిద్ధంగా వుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm