హైదరాబాద్ : టీఆర్ ఎస్ ప్లీనరీలో ఆరు తీర్మానాలు చేయనున్నారు. దేశ రాజకీయాలపై పార్టీ సీనియర్ నాయకుకు కె.కేశవరావు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. పాలనా సంస్కరణల తీర్మానాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంక్షేమ తీర్మానాన్నిఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రతిపాదిస్తారు. ఇక మైనారిటీ సంక్షేమంపై తీర్మానాన్ని షకీల్ అహ్మద్, వ్యవసాయ విధానంపై తీర్మానాన్ని రాజేందర్ రెడ్డి ప్రతిపాదిస్తారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై తీర్మానాన్ని పద్మాదేవేందర్ రెడ్డి ప్రతిపాదిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm