అమరావతి: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సులోచనరాణి సోమవారం ఉదయం కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm