హైదరాబాద్ : ఎంసీఆర్హెచ్ఆర్డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హాజరయ్యారు. విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో ఇవాళ సత్కరించింది.
Mon Jan 19, 2015 06:51 pm