అమరావతి: ఏపీలో టెట్ దరఖాస్తు ఫీజుకు రేపటితో గడువు ముగియనుంది. రేపు అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపునకు తుది గడువు విధించారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు మాత్రం ఈనెల 23 వరకు అవకాశం కల్పించారు. ఈ వెబ్ సైట్లో అభ్యర్థులు https:/aptet.apcfss.in/ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm