న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ప్రిమియమ్ హ్యాచ్బ్యాక్లో కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సివిటి వెరియంట్లో ఎలైట్ ఐ20 పేరుతో విడుదల చేసింది. దీని ధర రూ. 7.04 -8.16 లక్షల (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. హ్యుందాయ్ ఐ20లో పలు ప్రత్యేక ఫీచర్లతో కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm