న్యూఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ కుమారస్వామి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జేడీఎస్ నేత కుమారస్వామి సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో కుమారస్వామి సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఈనెల 23వతేదీన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సోనియా, రాహుల్ ను ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm