కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం సందర్భంగా పిడుగుపడి బాలిక మృతిచెందింది. అలాగే జిల్లాలోని డోన్, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ నిలిచిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm