హైదరాబాద్ : రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న రైతులకు రైతు బీమా పథకం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతు బీమాకు సంబంధించి మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎల్ ఐసీ తో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 09:24PM