హైదరాబాద్ : వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ లో ఈడీ అతడికి సంబంధించిన 12.5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm