హైదరాబాద్ : వచ్చే ఎన్నికలలో వైకాపా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఒక వేళ పవన్ తమ పార్టీకి మద్దతు ఇచ్చినా ఎన్నికలలో ఒంటరిగానే బరిలోనికి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm