హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు ఇంజిన్, 8 బోగీలు పట్టాలు తప్పాయి. భన్సి-కమలూరు ప్రాంతాల మధ్య వంతెన పైనుంచి బోగీలు కిందపడ్డాయి. ప్రమాద ఘటనలో మావోయిస్టుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm