ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పెనుబల్లికి చెందిన జిజ్జారపు సత్యవతి అనే మహిళకు చెందిన 8 పాడి గేదెలు మృతి చెందాయి. తనకు జీవనాధారం అయిన పాడి గేదెలు మృతి చెందడంతో సత్యవతి రోదనలు మిన్నంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm