యాదాద్రి: వేములకొండ ట్రాక్టర్ ప్రమాద బాధితులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మీడియాకు చెప్పాలా అంటూ లోగోను నెట్టారు. నాటకాలు ఆడుతున్నారా... అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm