హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇక తొమ్మిది నెలలేనని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ దోచుకున్న సొమ్మును ప్రజలకు చెందేలా చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm