కరీంనగర్ : జిల్లా కేంద్రమైన కరీంనగర్ జ్యోతినగర్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపాయి. జ్యోతినగర్లోని మోర్ మార్కెట్లో ఓ వ్యక్తి బియ్యం కొనుగోలు చేయగా అందులో ప్లాస్టిక్ బియ్యం రావడంతో ఈ విషయాన్ని మోర్ సెంటర్ నిర్వాహకులకు తెలపడంతో వారి వద్ద నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో బాధితునితోపాటు స్థానికులు మోర్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm