హైదరాబాద్ : ఐదేళ్లు గడస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తమ ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని టీడీపీ ఎంపీలు సీతారాం ఏచూరిని కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూౌ. ఏపీకి నష్టం వచ్చిందని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన సమయంలో కేంద్రాన్ని కోరామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm