హైదరాబాద్: తెలంగాణలో బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికిగానూ మంగళవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా మంగళవారం నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 20 వరకు కాలేజీల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm