హైదరాబాద్ : మూడో వన్డేలో భారత్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదటభారత్ బ్యాటింగ్ చేసింది. భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం 257 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి గాను 260 పరుగులు చేయగలిగింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో లీడ్స్ వన్డేలో భాగంగా మూడింటిలో రెండు మ్యాచ్లను గెలిచిన ఇంగ్లండ్ .. లీడ్స్ వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm