భద్రాచలం: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి అధికంగా ఉంది. భద్రాచలం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 32.5 అడుగులుగా ఉంది. వరద ఉధృతితో తాలిపేరు ప్రాజెక్ట్ ఐదు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దాదాపు 6,035 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm