తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనావాసుడి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 86,693 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm