న్యూఢిల్లీ: పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం సభలో చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం నుంచి సభకు విధిగా హాజరుకావాలని కోరుతూ ఎంపీలకు మూడు లైన్లతో కూడిన విప్ను జారీ చేశారు. కాగా, పార్టీ చీఫ్ విప్గా అనురాగ్ ఠాకూర్ను బుధవారం ఉదయం బీజేపీ నియమించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తమ ఎంపీలకూ విప్ జారీ చేయాలని బీజేపీ కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm