హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు చేసుకోవడంతో ఆయన్ను బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి