న్యూఢిల్లీ: ముజప్ఫర్ నగర్ పట్టణానికి చెందిన గోవింద (25) అనే యువకుడు ఓ బ్యాగుతో సాకేత్ మెట్రో స్టేషనుకు వచ్చాడు. రైల్వేస్టేషనులో బ్యాగు స్కాన్ చేయించగా అందులో కంట్రీమేడ్ తుపాకీ, ఐదు తూటాలు కనిపించాయి. వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు గోవిందను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. మెట్రోరైల్వేస్టేషను, రైలులో ఆయుధాలు తీసుకువెళ్లకుండా నిషేధం విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm