దాదాపు 8 సంవత్సరాల నాడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, 144 సెక్షన్ అమలులో ఉండగా, దాన్ని అతిక్రమించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై నమోదైన కేసులో ఆయన నేడు ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సివుంది. ఈ కేసు విచారణ నేడు ధర్మాబాద్ కోర్టులో సాగనుండగా, చంద్రబాబు సహా 16 మందికి కోర్టుకు హాజరు కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm