హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం బెల్లుపడ గ్రామానికి చెందిన ఓ వివాహిత రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నీలాపు నిర్మల (29)గా గుర్తించారు. మహిళకు భర్త, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm