హైదరాబాద్ : గురుకుల డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి 'విశ్వ విద్యార్థి' కార్యక్రమానికి ఎంపిక చేసేందుకు శుక్రవారం జిల్లా స్థాయి అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను వివిధ దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంపిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm