హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో తిత్లిస తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి పరిశీలించనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. తిత్లిస తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాను వల్ల భారీ నష్టం వాటిల్లింది.
Mon Jan 19, 2015 06:51 pm