హైదరాబాద్ : ఉప్పల్లో భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వద్ద పావెల్ (22) అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 33/1 క్రీజులో బ్రాత్వైట్ 11, హోప్ 0 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm