మణిపూర్ యూనివర్శిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సెలర్ కె యుగీంద్రో సింగ్ను, రిజిష్ట్రార్ శ్యామ్కేశోను మణిపూర్ హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సిఎస్) జర్నైల్ సింగ్ను యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. గత మే 30వ తేదీనుంచి విద్యార్థుల ఆందోళనలతో యూనిర్శిటీ
అల్లకల్లోలమైపోయింది. యూనివర్శిటీలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 12,2018 11:03AM