సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం తుల్లారావుపేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి