హైదరాబాద్: ఢిల్లిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి గద్దర్ రాహుల్తో సమావేశమయ్యారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వినతిపత్రం ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm