న్యూఢిల్లీ: హైదరాబాద్, కర్నూలు జిల్లాలోని ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్న నేపథ్యంలో సీపీఐ నేత సురవరం...రమేష్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ బీజేపీని విభేదిస్తున్నవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్వతంత్ర సంస్థలను కేంద్రం వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పొత్తులపై చర్చించేందుకు రమేష్ ఇంటికి వచ్చామని సురవరం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm