హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ సర్కార్కు ఊరట లభించింది. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకె అరుణ, శశాంక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm