న్యూఢిల్లీ: యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీతో ప్రజా గాయకుడు గద్దర్ సమావేశమయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గద్దర్ సోనియాను కలిశారు. నేటి ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్తో గద్దర్ సమావేశమయ్యారు. గజ్వేల్నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm