మహబూబ్ నగర్: లంచం తీసుకుంటూ ఆర్ఐ సతీష్ కుమార్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉట్కూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm