హైదరాబాద్: భారత్-విండీస్ మధ్య ఇక్కడి రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయన్నికి విండీస్ 95 ఓవర్లు అడి 7 వికెట్లు నష్టానికి 295 పరుగలు చేసింది. రోస్టన్ చేజ్ 98, దేవేంద్ర బిషూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Mon Jan 19, 2015 06:51 pm