హైదరాబాద్ : తెలంగాణలో చలిగాలులు మొదలయ్యాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగురోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని
Mon Jan 19, 2015 06:51 pm