ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 178 పాయింట్లు నష్టపోయి 33,944 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 10,181 వద్ద కొనసాగుతోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి