ఢిల్లీ: పురుషుల చట్టబద్ద వివాహ వయస్సు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని పిటిషన్ వేసిన అళోక్ పాండే అనే న్యాయవాధిని సుప్రీంకోర్టు ఆశ్చర్యానికి గురిచేసింది. అదోఆషా మాషీ వ్యాజ్యం అని పేర్కొన్న సుప్రీంకోర్టు విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం, రూ.25 వేల జరిమానా విధించింది. అటు జరిమానాను మాఫీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm