కరీంనగర్: సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో చర్చలు జరుగుతున్నాయని, అయితే రెండు సీట్లను అంగీకరించబోమమని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి అన్నారు. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ను ఓడించేందుకు కూటమిలోనే కొనసాగుతామని తెలిపారు. హుస్నాబాద్లో తప్ప మరెక్కడా పోటీచేయబోనని చెప్పారు. రామగుండం నుంచి పోటీచేస్తానన్న వార్తల్లో నిజం లేదని చాడ వెంకట్రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm